- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాదులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీరెడ్డి మహేందర్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, సర్పంచ్ ఎన్నికలకు కృషి చేసిన దానికంటే రెట్టింపుగా కష్టపడి కామారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.
- Advertisement -



