- Advertisement -
నవతెలంగాణ – రామగిరి
సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలో నిర్వహించిన జాబ్ మేళాలో నిరుద్యోగ యువతకు గో ఫ్లై సంస్థ దారి చూపింది. ఈ మేరకు ఈనెల 16 న నిర్వహించిన జాబ్ మేళాలో దాదాపు 100 మంది నిరుద్యోగ యువతకు ఆఫర్ లెటర్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన హెచ్ఆర్ చందు, గో ఫ్లై సంస్థ నుండి ఇంటర్వ్యూ చేసిన అధికారులు ఆర్ విశ్వరూపిణి, కె సాత్విక తదితరులు ఈ మేళాలో పాల్గొన్నారు.
- Advertisement -



