Monday, February 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపసిడి ధరలు పైపైకి..

పసిడి ధరలు పైపైకి..

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే రూ.3 వేలకు పైగా పెరిగి రూ.1,31,500కు చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,150కి చేరుకుంది. కిలో వెండి ధర ఒక్కరోజే రూ.10వేలకు పైగా పెరిగి రూ.1,71,300కు చేరుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -