Saturday, September 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం ధరలు శనివారం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,500 పెరిగి రూ.96,200కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,640 పెరిగి రూ.1,04,950 పలుకుతోంది. వెండి ధర మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరింది. కేజీ వెండిపై రూ.1,100 పెరగడంతో రూ.1,31,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -