- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ 2024 DSC ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2024 అక్టోబర్ 10 నుంచి సర్వీస్ లెక్కించి, వేతనం చెల్లించాలన్న డిమాండ్కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 10 నుంచి వేతన బిల్లులను అనుమతించాలని ట్రెజరీ అధికారులకు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -