Saturday, June 21, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు రాష్ర్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ పెంచుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ నిర్ణయంతో 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే ఉద్యోగులకు వర్తించనుంది. దీంతో ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల కోసం పని చేయాలని ఈ సందర్బంగా ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -