- Advertisement -
ఘనంగా సన్మానించిన తహశీల్దార్
నవతెలంగాణ – మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన గొట్టం నరేష్ జూనియర్ అసిస్టెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ పాలనాధికారి (జీపీఓ) పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 42 వ ర్యాంక్, భూపాలపల్లి జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. ఈ నేపథ్యంలో శనివారం మండల తహసీల్దార్ రవికుమార్ తోపాటు కార్యాలయం సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -