Sunday, September 28, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నేడు గ్రూప్‌-2 ఫలితాలు!

నేడు గ్రూప్‌-2 ఫలితాలు!

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-2 రాతపరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసింది. వివిధ పోస్టులకు అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు కూడా నమోదు చేశారు. దీంతో గ్రూప్‌-2 తుది ఫలితాలను ఆదివారం విడుదల చేయడానికి టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ 29న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -