Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జెండా ఆవిష్కరణ చేయనున్న గుత్తా సుఖేందర్ రెడ్డి..

జెండా ఆవిష్కరణ చేయనున్న గుత్తా సుఖేందర్ రెడ్డి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఆగస్టు 15  స్వాతంత్య్ర్యదినోత్సవం సందర్భంగా ఉదయం 9-30 గంటలకు భువనగిరి జిల్లా పెరేడ్ గ్రౌండ్/ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముఖ్య అతిథిగా  తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్  చైర్మన్ గుత్తా సుఖేందర్ చే జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు అందరూ సకాలంలో హాజరుకావాలని సూచించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad