- Advertisement -
నవతెలంగాణ -పెద్దవూర
రాఖీ పండుగ సందర్భంగానాగార్జున సాగర్ నియోజకవర్గ అక్క చెల్లెమ్మలందరికి రాఖీ పౌర్ణమి సందర్బంగా హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం లో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు,ప్రతి ఒక్క పాపకు, మహిళకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈసందర్బంగారక్షా బంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని,ఆర్థికంగా,సామాజికంగా,రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా.. మహిళలకు ఎప్పుడూ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. అక్కచెల్లెమ్మలందరి దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని కోరారు.
- Advertisement -