- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైఫీవర్తో హైదరాబాద్ లోని బేగంపేట కిమ్స్ సన్లైన్ ఆసుపత్రిలో హరీశ్ రావు చేరారు. కేటీఆర్ మీటింగ్ అనంతరం మధ్యలోనే హరీశ్ అస్వస్థతకు గురయ్యారు. కాసేపట్లో హరీశ్రరావు వద్దకు కేటీఆర్. చేరుకోనున్నారు.
- Advertisement -