Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపికి హృదయపూర్వక అభినందనలు : తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి

ఎంపికి హృదయపూర్వక అభినందనలు : తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జూన్ 4 వ తేదీన , భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఘన విజయం సాధించి, ప్రజాసేవలో అంకితభావంతో ఒక సంవత్సరం పూర్తి చేసిన సందర్భం సందర్భంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయిలపల్లి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
మొదటి సంవత్సరం గడిచాకే ఆయన:
100% పార్లమెంటరీ హాజరుతో తెలంగాణలో అగ్రస్థానం
79 ప్రశ్నలతో ప్రజల సమస్యలను కేంద్రానికి వినిపింపు
రైతుల హక్కులు, దక్షిణ భారత హితాలను ధైర్యంగా పార్లమెంటులో ప్రతిపాదించడం
ఎప్పుడూ ప్రజలకోసం అందుబాటులో ఉండే నాయకత్వం
చేరియల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు
రైల్వే అభివృద్ధి, నీటి ప్రాజెక్టుల మద్దతు
16 మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర నిధుల కోసం పరోపకార ప్రయత్నాలు
మూసీ ప్రాజెక్ట్ రైతుల ర్యాలీకి నాయకత్వం
PMAY కింద 6 లక్షల ఇళ్ల కోసం కృషి
AIIMS బిబినగర్ హౌసింగ్ కమిటీలో కీలక పాత్ర
HCA అవకతవకలపై విజిలెన్స్ విచారణ డిమాండ్ ద్వారా క్రీడా పారదర్శకతకు తోడ్పాటు
ఈ సేవలందులో మీ ప్రజాప్రేమ, నైపుణ్యం,సమర్ధత గమనించదగ్గది. మీరు భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.
మీ నాయకత్వం వల్ల భువనగిరి ప్రతిభవంతమైన ప్రాంతంగా ఎదుగుతోంది అని ఆశిస్తున్నాం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -