Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలునిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద

- Advertisement -

నవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాజెక్టులోకి 16500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుత 6.503 టీఎంసీల నీరు నిల్వ ఉంది అని ఆయన తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad