Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఆటలుక్రీడలకు అధిక ప్రాధాన్యత

క్రీడలకు అధిక ప్రాధాన్యత

- Advertisement -

– శాట్జ్‌ చైర్మెన్‌ కే. శివసేనా రెడ్డి
– స్విమ్మింగ్‌ విజేతలకు బహుమతులు ప్రదానం
హైదరాబాద్‌ :
సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకు అనుగుణంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) క్రీడా ప్రోత్సాహక విధానాలతో ముందుకెళ్తుందని, అందుకు రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మైదానాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయని శాట్జ్‌ చైర్మెన్‌ కే. శివసేనా రెడ్డి తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఫిట్‌ ఫార్ములా స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివసేన రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad