- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు: వనపర్తి జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు రెండవ ఎస్ఐగా హిమబిందు రాథోడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు తన వంతు కృషి చేస్తారని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు అధికారులు, సహకరించాలని ఆమె కోరారు.
- Advertisement -