Saturday, August 2, 2025
E-PAPER
Homeఆదిలాబాద్డిప్యూటీ డిఎంహెచ్ఓ కు సన్మానం

డిప్యూటీ డిఎంహెచ్ఓ కు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ గడపాలే ఆకాశ్ ను శనివారం ముధోల్ గ్రామస్తులు శాలువతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మతిన్, బీసీ సంఘం మాజీ అధ్యక్షులు గుంజలోల్ల నారాయణ, మాజీ కోశాధికారి మేత్రి సాయినాథ్, అంబులెన్స్ డ్రైవర్ గడ్డం సుభాష్, స్థానికులు లక్ష్మన్న, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -