Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ కమిటీ తరపున సన్మానం

ఆలయ కమిటీ తరపున సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణములో ఎన్నో మంచి పనులు చేపట్టిన మాజీ సర్పంచ్ శ్రీ రామచంద్ర హండే ఆదివారం సందర్శన నిమిత్తమై జంబి హనుమాన్ ఆలయానికి విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ తరఫున శాలువాతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బృందం రేగుల సత్యనారాయణ , దొండి రమణ, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -