- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్ శాలువాతో సన్మానించి మెమోంటో అందజేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -