- Advertisement -
![]() |
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్ కార్యాలయ పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో పనిచేసి బదిలీపై వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ సిబ్బందిని సర్కిల్ కార్యాలయ ఆవరణలో సిఐ సంపత్ కుమార్ శాలువాతో ఘనంగా సన్మానించారు. బదిలీ అయిన పోలీస్ సిబ్బంది భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -