- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు శివకుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజ్ మహా సభ నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు ముదిరాజ్ అంబేం బాలరాజ్ ముదిరాజ్ రైల్వే కోర్టు స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి ఫ్లవర్ బొకే ఇచ్చి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో డొంకేశ్వర్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాజేశ్వర్,ఏ ఆర్ అర్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఎండి సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -