Saturday, January 31, 2026
E-PAPER
Homeఆటలుకివీస్ ముందు టీమిండియా భారీ స్కోర్

కివీస్ ముందు టీమిండియా భారీ స్కోర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సంజు(8) నిరాశపరిచిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన బ్యాటర్లు ఇషాన్ కిషాన్ (103), సూర్య కుమార్ (63), పాండ్యా(42), రింకు(8*), దూబె(7*) తో టీమిండియా భారీ స్కోర్ 271/ 5 చేసింది. కీవిస్ బౌలర్లు లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీయాగా జాకబ్ డఫీ, కైల్ జామిసన్, మిచెల్ సాంట్నర్ తలో వికెటు తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -