- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వరకు మిగిలి ఉన్న సీట్లకు ఈనెల 19వ తేదీన ఎల్లారెడ్డిలో తక్షణ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు. ఉప్పల్వాయి, భిక్కనూర్, ఎల్లారెడ్డి, దోమకొండ, బిచ్కుంద, తాడ్వాయి, లింగంపేట్, కొడఫ్గల్, కొయ్య గుట్ట, తడ్కోల్ పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తామన్నారు
- Advertisement -