Saturday, September 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలునిష్పక్షపాతంగా.. ప్రజలకు చేరువగా నవతెలంగాణ

నిష్పక్షపాతంగా.. ప్రజలకు చేరువగా నవతెలంగాణ

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
నిష్పక్షపాతంగా, ప్రజలకు చేరువగా ప్రజా సమస్యలను వెలికితీయడంలోనూ అన్ని సందర్భాలలో నవతెలంగాణ దినపత్రిక ముందు ఉంటుందని డిఆర్డిఏ జిల్లా అధికారి డి సాయి గౌడ్ అన్నారు. ముఖ్యంగా నవతెలంగాణ పత్రిక ఆనాటి ప్రజాశక్తి నుండి మాకు సుపరిచితమని తెలిపారు. ఎప్పుడు ప్రజల సమస్యలను వెలికి తీస్తూ ప్రజల ఆదరణ పొందుతూ ఉంటుందని అన్నారు. అదేవిధంగా నవతెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవ సందర్భంగా పత్రికకు, సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -