Thursday, June 19, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పెరిగిన మద్యం ధరలు

పెరిగిన మద్యం ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. ఈ మేరకు ధరలు పెంచుతున్నట్లు ఆబ్కారీ శాఖ దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసింది. చీప్ లిక్కర్ మినహా అన్నింటిపై ధరలు పెరిగాయి. 180mlకు రూ.10, హాఫ్ బాటిల్ కు రూ.20, ఫుల్ బాటిల్కు రూ.40 పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -