Tuesday, February 10, 2026
E-PAPER
Homeఆటలుఇండియా vs పాక్ మ్యాచ్.. పెరిగిన విమాన టికెట్ల ధరలు

ఇండియా vs పాక్ మ్యాచ్.. పెరిగిన విమాన టికెట్ల ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆదివారం భార‌త్‌, పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. పాకిస్థాన్ ఆ మ్యాచ్‌పై ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని గంట‌ల్లోనే.. కొలంబోకు వెళ్లే విమానాల‌కు టికెట్ ధ‌ర‌ల‌ను అమాంతం పెంచేశారు. ముంబై- కొలంబో మ‌ధ్య ఒక్క‌సారిగా టికెట్ ధ‌ర‌పై ప‌ది వేలు పెరిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన ఆ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది. అయితే తాజా రిపోర్టు ప్ర‌కారం ముంబై-కొలంబో-ముంబై మ‌ధ్య విమాన టికెట్ ఛార్జీ 60 వేలుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -