Monday, June 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ..

ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్ల మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పేదలు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాట్లు షాపుల్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ రమేష్, సీనియర్ నాయకులు డాక్టర్ లింబాద్రి, శక్కరి కొండ సాగర్ ,రామ్ చందర్, వెంకటేష్, బండి లక్ష్మి, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -