Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనాధ శవానికి ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అంత్యక్రియలు

అనాధ శవానికి ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అంత్యక్రియలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని దేవి దియేటర్ ప్రక్కన గల సార్వజనిక్ స్మశాన వాటికలో మంగళవారం గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన గుర్తు తెలియని ఓ అనాధ శవానికి 1వ ఠాణా పోలిస్ సిబ్బంది అనుమతితో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, సదాశివ, పురుషోత్తం రెడ్డి,నరేష్ రెడ్డి, 1వ ఠాణా పోలిస్ సిబ్బంది రాజ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -