Tuesday, June 17, 2025
E-PAPER
Homeఖమ్మంసప్లిమెంటరీ పరీక్షల్లోనూ సత్తా చాటిన ఇంటర్ విద్యార్ధులు

సప్లిమెంటరీ పరీక్షల్లోనూ సత్తా చాటిన ఇంటర్ విద్యార్ధులు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు లోనూ ఇంటర్ విద్యార్ధులు తమ సత్తా చాటారు. స్థానిక వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాల విద్యార్ధులు సోమవారం విడుదల అయిన ఫలితాల్లో  ఆల్ టైమ్ రికార్డు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన తోట గీతాంజలి ఎంపీసీ లో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించినది.అలాగే ఊసే దీవెన కుమారి 467,తెల్లమేకల పావని 467,బెండలం సాయి శరణ్య 465,బైపీసీ లో  నందు 440 మార్కులకు గాను 437 మార్కులతో అజ్మీరా రజిత సాధించినది. ఈ విద్యార్ధులను ప్రిన్సిపాల్ శేషుబాబు,సిబ్బంది అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -