- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని గిద్ద, రామారెడ్డి తో పాటు ఆయా గ్రామాల్లోని పాఠశాలలతో పాటు, యువకులు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాసనాలను వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. యోగాతో ఆరోగ్యం ముడిపడి ఉందని, యోగ ఎన్నో రోగాలను తొలగిస్తుందని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల యువకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -