నవతెలంగాణ -సుల్తాన్ బజార్
తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని దశాబ్ది వేడుకల సందర్భంగా కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల ఆయుర్వేద పాలి క్లినిక్ లో, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో బుధవారం హరితహారం నిర్వహించి మొక్కలు నాటారు. ఏం ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న హైదరాబాద్ జిల్లా డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజేంద్రనాథ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు, ఆర్ ఎం ఓ డాక్టర్ సాధన, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు , ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ సూపర్డెంట్ శమంతకమణి, మరియా, షాహిద బేగం,ఫార్మసిస్ట్ సంధ్య,యోగ ఇన్ స్ట్రక్టర్లు నరేష్, ప్రియాంక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు
అంతర్జాతీయ యోగా దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES