Wednesday, April 30, 2025
Homeజిల్లాలుప్రజా సమస్యలు పరిష్కారంలో ముందుండడం అభినందనీయం..

ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందుండడం అభినందనీయం..

నవతెలంగాణ – ఆర్మూర్ 
ప్రజల సమస్యల పరిష్కారంలో నాయకులు ముందు ఉండడం  అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు.  పట్టణంలో టీచర్స్ కాలనీలోని బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు థోండి రమణ  స్వగృహంలో  తేనేటి విందు కు హాజరైనారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img