Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మొక్కలు రక్షించే బాధ్యత మనదే: ఆర్డిఓ రాంమ్మూర్తి 

మొక్కలు రక్షించే బాధ్యత మనదే: ఆర్డిఓ రాంమ్మూర్తి 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ఉద్యోగులు నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత మన అందరిపై ఉందని హుస్నాబాద్ ఆర్డిఓ రాంమూర్తి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ ఐ ఓ సి కార్యాలయం ఎదుట రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనాటి మొక్కలే రేపటి భావితరాలకు సంపద అన్నారు. మొక్కల పెంపకంతో ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన  వాతావరణం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ తహసిల్దార్, ఆర్ ఐ రాజు నాయక్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad