Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహశీల్దార్ ను సన్మానించిన జిన్న మల్లేష్..

తహశీల్దార్ ను సన్మానించిన జిన్న మల్లేష్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
నూతనంగా ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టిన  జగన్మోహన్ ప్రసాద్ ని బీసీ సంక్షేమ సంఘం భువనగిరి మండలం అధ్యక్షులు జిన్నా మల్లేష్ శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ  సన్మాన కార్యక్రమంలో మాజీ సర్పంచులు పిన్నెం లత రాజు, రావుల అనురాధ నందు, ఐదవ వార్డ్ మెంబర్ తోటకూరి రమేష్ యాదవ్, మాజీ వార్డ్ మెంబర్ వల్లందాస్ గంగయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -