Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీకాంత్ రెడ్డిపై దాడిని ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు

శ్రీకాంత్ రెడ్డిపై దాడిని ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : ములుగు జిల్లాలోని తాడ్వాయి మండల జర్నలిస్టు శ్రీకాంత్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ కాటారం మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో నల్ల బ్యాడ్జీలతో పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు బుధవారం నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలనీ ప్రభుత్వాన్ని,ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు,జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -