- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పంథకానీ తిరుమల-సమ్మయ్య దంపతులకు శనివారం కాంగ్రెస్ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్,రాజు నాయక్,రాజేశ్వర్ రావు,శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -