- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల-సమ్మయ్య దంపతులకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ మేరకు గురువారం తెలంగాణ గ్రామపంచాయతి ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దోమల శ్రీనివాస్,కోశాధికారి తోలుపునూరి అశోక్, జయశంకర్ జిల్లా ఇంచార్జ్ మెండ మల్లేష్, కాటారం మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కారోబాలు,జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -