- Advertisement -
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం పరామర్శించారు. కేసీఆర్తోపాటు మాజీ మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు. అలాగే, ఎమ్మెల్సీ కవిత కూడా ఆస్పత్రికి వెళ్లి పల్లాను పరామర్శించారు.
- Advertisement -