- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఇటీవల నిజామాబాద్ జిల్లాకు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టీ వినయ్ కృష్ణ రెడ్డిని ఆయన కార్యాలయంలో నూడా చైర్మన్ కేశ వేణు కలిశారు. ఆయనతో పాటు నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పార్థ సారథి నూతన కలెక్టర్ ని సన్మానించారు.
- Advertisement -