- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్ర ఫటానికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఐ డి ఓ సి నందు ఏర్పాటు చేసిన కొమురం భీమ్ 65 వ వర్ధంతి సందర్బంగా అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అరిపించారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అధినపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి జిల్లా అధికారులు, సిబ్బంది లు పాల్గొన్నారు.
- Advertisement -