- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణానికి చెందిన అనుభవ వైద్యులు కొండా సోమయ్య పారంపర్య వైద్య మహ సంఘం కమిటీ చేతుల మీదుగా సన్మానంతో పాటు వైద్య పండిత అవార్డును ఆదివారం అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు అవార్డు రావడం సంతోషకరమన్నారు. సుమారు 45 ఏళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగుతూ పేదలకు తక్కువ ధరకే వైద్యం అందిస్తున్నానని తెలిపారు. అవార్డు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -