నవతెలంగాణ – మల్హర్ రావు :మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆదేశాలతో కోయ్యుర్ ఎన్నిక పరిశీలకులు, సింగిల్ విండో డైరెక్టర్ ఆధ్వర్యంలో శనివారం వొన్న తిరుపతి రావు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ గ్రామశాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా పోతిరెడ్డి మహేందర్ రెడ్డి,ఉపాధ్యక్షులు గుంటి రామచంద్రు, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల వెంకటేష్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి లకావత్ సవేందర్, మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, కలిమోద్దీన్, వేల్పుల మహేందర్, కొండూరి మమతా, మల్ల రెడ్డి, బాపు రెడ్డి, కిషన్ గౌస్, ఎడ్ల రాము, తిరుపతి నాయక్ పంతకాని, శేషి, వేల్పుల నారాయణ, మల్లేష్, రాజేందర్, ఉమేష్, పున్నం శివ పాల్గొన్నారు.
కొయ్యురు కాంగ్రెస్ నూతన గ్రామశాఖ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES