- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండలంలోని శ్రీ భాష్యం పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు శ్రీ కృష్ణ గోపికమ్మల వేషధారణలతో చూడముచ్చటగా అలరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ భూస రత్నాకర్,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -