- Advertisement -
హైదరాబాద్ : లాక్టోజ్ రహితమైన, రిఫైండ్ చక్కెర లేని జుమి మిల్క్ షేక్స్ను ఆవిష్కరిం చినట్లు హైదరాబాద్కు చెందిన స్టార్టప్ బీనెరి ఫుడ్స్ వెల్లడించింది. లాక్టోజ్ ను తట్టుకో లేని, జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారి కోసం వీటిని రూపొందించామని ఆ కంపెనీ ఫౌండర్ తపస్య విజయ రాఘవన్ తెలిపారు. తొలుత ఇది బెంగళూరు, హైదరాబాద్, చెన్నరులలో జుమిఫుడ్స్.కామ్, క్విక్ కామర్స్ ప్లాట్ ఫాంలలో లభించనుందని వెల్లడించారు.
- Advertisement -