- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : రామారెడ్డి ఎస్ఐగా లావణ్య నసుల్లాబాదు నుండి బదిలీపై వచ్చి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతగా పనిచేస్తామని, ప్రజలు సహకరించాలని సూచించారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలిపారు.
- Advertisement -