Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ను కలిసిన నాయకులు..

మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ను కలిసిన నాయకులు..

- Advertisement -

నవతెలంగాణ – నవీపేట్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ ను నవీపేట్ బిఆర్ఎస్ నాయకులు హైదరాబాదులోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిసి పూల బోకెను అందించారు. ఈ సందర్భంగా మండలంలో భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తడిసిన, మొలకెత్తిన ధాన్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, అలాగే మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, మాజీ సర్పంచ్ అల్లం రమేష్, తాహెర్ బిన్ జాఫర్, యూసుఫ్, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -