Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రూరల్ ఎమ్మెల్యేను పరామర్శించిన నాయకులు

రూరల్ ఎమ్మెల్యేను పరామర్శించిన నాయకులు

- Advertisement -

 నవతెలంగాణ – ఆర్మూర్
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  మాతృ మూర్తి శ్రీమతి రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ  పరమపదించగా,  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఈ నేపథ్యంలో వారు ప్రగాఢ సానుభూతి తెలిపి వారి మాతృమూర్తి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్  టిపిసిసి అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పవన్ పండిట్ , మాక్లూర్ సొసైటీ చైర్మన్ అశోక్, నాయకులు సాయినాథ్ గౌడ్ , నటరాజు , భూపేందర్ , మహమ్మద్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -