- Advertisement -
నవతెలంగాణ – రామగిరి : జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో జరిగే గ్రామశాఖ అధ్యక్షుల సమ్మేళనానికి రామగిరి మండల అధ్యక్షులు రొడ్డ బాపన్న ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామల అధ్యక్షులతో నాయకులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవునూరి శ్రీనివాస్, మైదం బుచ్చయ్య, అట్టె తిరుపతిరెడ్డి, మొగిలి నరేష్ యాదవ్, ముచ్చ కుర్తి శ్రీనివాస్, కల్వల శంకర్ తదితరులు ఉన్నారు.
- Advertisement -