Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన నాయకులు

మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
కామారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న మండల బిఆర్ఎస్ నాయకులు సోమవారం ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త పురాం రాజమౌళి, నాయకులు భరత్, వెంకటేశం, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -