Sunday, May 25, 2025
Homeతాజా వార్తలుశంషాబాద్‌లో పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొన్న లారీ..కానిస్టేబుల్‌ మృతి

శంషాబాద్‌లో పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొన్న లారీ..కానిస్టేబుల్‌ మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోలింగ్‌ వాహనాన్ని లారీ ఢీకొన్న ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు కాగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -