Friday, October 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పీహెచ్డ్ పట్టా అందుకున్న మధుకర్

పీహెచ్డ్ పట్టా అందుకున్న మధుకర్

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన బొంతల మధుకర్ వ్యవసాయ అంశంలో పీహెచ్డ్ పట్టా సాధించారు. పంటపై వివిధ నీటిపారుదల పద్ధతులు, డ్రోన్తో మందుల పిచికారి, కలుపు నియంత్రణ, తదితర అంశాలపై ఆయన పరిశోధన చేశారు. దీంతో శుక్రవారం యూనివర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ వి.రాములు చేతుల మీదగా బొంతల మధుకర్ పీహెచ్డ్ పట్టాను అందుకున్నారు. దీంతో మధుకర్ను అందరూ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -